సాయి వచనం:-
'శిరిడీకి చాలారకాలైన ప్రజలు వస్తారు. వారంతా సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం మొదలైన రకరకాలైన కోరికలను నా నుంచి పొందటం కోసం వస్తారు. నేనెవ్వరినీ నిరాశపరచను. వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను. భగవంతుడూ కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తాడు.'

'ప్రతి వ్యక్తికీ లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం (గమ్యం) ఎంత ఉన్నతమైనదో, పవిత్రమైనదో దానిని చేరే మార్గం అంతే ఉన్నతంగా, పవిత్రంగా ఉండాలి' - శ్రీబాబూజీ.

శ్రీవాసుదేవ సదాశివ జోషీ - రెండవ భాగం

  


శ్రీవాసుదేవ సదాశివ జోషీ - రెండవ భాగం 



source : సాయిపథం - ప్రధమ సంపుటం.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo