సాయి వచనం:-
'నన్ను నీ హృదయంలో నిలుపుకో! బుద్ధిని, మనస్సును ఏకం చేయి! అది చాలు!'

'శ్రీసాయిభక్తులకు శ్రీసాయినాథుని కన్నా మృత్యుంజయుడెవ్వరు? సాయినామాన్ని మించిన మృత్యుంజయ మంత్రమేమున్నది?' - శ్రీబాబూజీ.

ఆదం దలాలి

ఆదం దలాలి బాంద్రాలోని ఎస్టేట్ బ్రోకర్. అతడు పూర్తిగా లౌకికమైన ప్రయోజనాల కోసం బాబాను ఆశ్రయించాడు. అతను ఖురాన్ ఎన్నడూ చదవలేదు, బాబాను కూడా ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలలో సలహా కోరలేదు. అతనికి చాలామంది కుమారులు ఉన్నారు. ప్రతిసారీ వీరిలో ఒకరి వివాహం చేయవలసిన సందర్భంలో దలాలికి నిధుల సమస్య వచ్చేది. ముస్లిం సంప్రదాయం ప్రకారం, పెళ్లికొడుకు తండ్రి నిధులను...

ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా భక్తురాలినయ్యాను

సాయి బంధువు శ్రావణి గారు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మన సాయి బంధువులందరితో పంచుకోవాలని పంపించారు. ఆ లీలల ద్వారా బాబా ఆమెకు ప్రసాదించిన ఆనందాన్ని, ప్రేమను చదివి ఆస్వాదించండి. అందరికీ సాయిరామ్. ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా భక్తురాలినయ్యాను నా పేరు శ్రావణి. నేను ద్వారకామాయిలో అడుగు పెట్టేవరకు బాబా భక్తురాలినే కాదు....

తుఫాను నుండి రక్షించిన బాబా

2007లో మావారు గౌహతిలో పనిచేసేవారు. మేము అక్కడ ఒక పెద్ద బంగ్లాలో క్రింది రూములో ఉండేవాళ్ళం. మూడు సంవత్సరాల తరువాత మావారికి అక్కడినుండి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయింది. మేము చాలా సంతోషంగా ఢిల్లీ వెళ్ళిపోవాలని అనుకున్నాం, ఎందుకంటే మా ఊరు ఢిల్లీనే. ఆ సమయంలో ఒకరోజు రాత్రి నాకు నిద్రలో, “గౌహతి పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది” అని ఒక దివ్యస్వరం వినబడింది....

శ్రీసాయిసచ్చరిత్ర - సాయి విశ్వవిద్యాలయం

చంద్రాబాయి బోర్కర్ మనుమరాలైన ఉజ్వలా బోర్కర్ కూడా ఎన్నో సాయి అద్భుతాలను అనుభవించారు. సాయి అద్భుతాలలో ఒకటి శ్రీసాయిసచ్చరిత్ర. అది సాయి విశ్వవిద్యాలయం, సాయిబాబానే దాని ఛాన్సలర్! ఉజ్వలా బోర్కర్ మాట్లాడుతూ, "మాధవరావు దేశ్‌పాండే, బయజాబాయి, తాత్యాకోతేపాటిల్, లక్ష్మీబాయిషిండే, కాకాసాహెబ్ దీక్షిత్, చంద్రాబాయి బోర్కర్ మరియు ఇతర సాయిభక్తులు...

ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాలలో ఉన్న అన్నాచెల్లెళ్ళని అనుగ్రహించిన బాబా లీల..

1980వ సంవత్సరంలో, తిరుపతిలో ఉన్న శ్రీమతి నాయుడు తన పూజ గదిలో భక్తిపూర్వకంగా పూజలో నిమగ్నమై ఉండగా తల మీద పెద్ద జడలు కలిగి ఉన్న ఒక సత్పురుషుడు ఆమె ఎదురుగా దర్శనం ఇచ్చాడు.  "నీకు నన్ను చూస్తే భయం వేయడం లేదా?" అని ఆయన అడిగాడు. అందుకు ఆమె, "లేదు భగవాన్, మీరు ఎవరు?" అని అడిగింది.  అంతే! ఆయన తన కడుపులో నుండి ప్రేగులు బయటకి తీసి, మళ్ళీ మ్రింగేసాడు....

నీ భక్తికి మెచ్చి వచ్చాను

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!                       చాలా సంవత్సరాల క్రితం సుభద్రచోరి అనే సాయిభక్తురాలు శిరిడీకి వెళ్లింది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె ద్వారకామాయిలో కూర్చొని ఎంతో భక్తిభావంతో బాబా నామజపం చేస్తూ, 'పూర్వం బాబా సశరీరులుగా ఉన్న రోజులలో ఇక్కడ ఎలా ఉండేదా!?' అని ఆలోచిస్తూ ఆశ్చర్యానికి...

షిర్డీ సాయి ఆరతుల గురించి సమగ్ర సమాచారం - 2వ భాగం.....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై బాబా దేహదారిగా యుండగా రోజు జరిగిన ఆరతులు మూడే. మధ్యహ్న ఆరతి ఒక్కటే మశీదులో జరిగేది. రోజు మర్చి రోజు బాబా చావడిలో పరుండు రోజు శేజారతి, మరుసటి రోజు కాకడ ఆరతి చావడిలో నిర్వహించబడేవి. సాయింత్రం ఆరతి మొదటిలో సాఠెవాడలో జరిగేడిది. తరువాత గురుస్థానములో కూడా జి. కే. దీక్షీత్ అను వారు సాయింత్రం ఆరతి చేసెడివారు....

బాబా ఎప్పుడూ నన్ను కాపాడుతూనే ఉంటారు

సాయి బంధువు కళ్యాణ్ గారు తన అనుభవాలు ఇలా చెప్తునారు. నేను కంప్యూటర్ సైన్సు విభాగంలో అధ్యాపకునిగా పని చెస్తున్నాను. జీవితంలో అన్నింటి కంటే నాకు సాయిబాబా  అంటే అమితమైన ప్రేమ, అయనపై అపార నమ్మకం. నా జీవితంలో నన్ను బాబా రెండు విషయాలలో కాపాడారు. వాటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను. నా చిన్నతనంలో ఒకసారి నేను సైకిల్ ఫై నుండి కింద పడిపోయాను. అప్పుడు...

షిర్డీ సాయి ఆరతుల గురించి సమగ్ర సమాచారం - 1వ భాగం.....

షిర్డిలో ఆరతుల తేది 10. 12. 1910న ప్రారంభం: ఈ హారతులు ఎప్పటి నుండి ప్రారంభించినది, ఏవిధంగా ఇచ్చేది సరియైన తేది. సమాచారం తెలియుటలేదు. సాయి సచ్చరిత్రననుసరించి తేది 10. 12. 1910న చావడిలో హారతులు పారంభామైనవని తెలియుచున్నది. దాదాసాహెబ్ ఖపర్డే గారు మొదటిసారిగా తేది 05. 12. 1910న షిర్డీ వచ్చి తేది 12. 12. 1910 వరకు ఉన్నారు. అప్పుడు షిర్డీ లో ఉన్నప్పటి...

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo