సాయి వచనం:-
'ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలను మనస్సు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరునియందు మనసు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖపర్యంతమూ అహర్నిశలూ నీ మనసులో నిలుపుకో! నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమవక, సర్వగతమైన చైతన్యమే అనుభవమవుతుంది.'

'పారాయణ ఒక మొక్కుబడి తంతుగా చేయరాదు. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? బాబా ఏం చెప్పారు? ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీలవుతాను? - ఇలా ప్రతి విషయాన్ని తరచి తర్కించుకుంటూ చదవాలి. బాబా లీలను చదివినప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒకడివై ఆ సన్నివేశాన్ని చూడగలగాలి. ఆ లీలావిలాసంలో మైమరచి ఆనందిస్తూ మమేకమవగలగాలి. అలా పరాయణత్వం కలిగించినప్పుడే అది పారాయణ అవుతుంది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1975వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ధనం వాపసు - ఏళ్లనాటి సమస్య మాయం
2. శ్రీసాయి దయ



7 comments:

  1. Om Sai Ram 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Sri Sai Jai Jai Sai . Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba ma family lo Andhariki health bagundela chudu thandri🙏🙏

    ReplyDelete
  5. Om Sri Sai Raksha🙏🙏🙏
    Om Sri Sai Arogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo